Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదైనా...నిజమేనంటారా?

Webdunia
గురువారం, 11 సెప్టెంబరు 2008 (16:31 IST)
వార్త : విజయవాడ సమీపంలో బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబే నిందితుడని నిర్ధారణ అయిందని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

చెవాకు : ఇది నిజమేనంటారా? తానే నిందితుడని సత్యంబాబు చాలా తేలిగ్గా, స్వయంగా అంగీకరిస్తుండటంతో కొంత అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకోసం మీరే అతని పాత్రను సృష్టించలేదు కదా.

ఆ మధ్యలో మరో వ్యక్తిని తీసుకొచ్చి నిందితుడని చెప్పి, ఆ తర్వాత కాదని మాటా మార్చారుగా. అలా చేయొద్దు. ఖచ్ఛితంగా నిర్ధారణ అయితే శిక్ష పడనివ్వండి. కానీ అమాయకుడైతే మాత్రం అనవసరంగా వేధించకండి.

మీరు ఇన్ని చెబుతున్నా ఆయేషా తల్లిదండ్రులు మాత్రం సత్యంబాబును దోషిగా ఎందుకు అంగీకరించనట్టు. దీని వెనుక మరో హస్తం ఉందని వారు భావిస్తున్నారా?

ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తే పూర్తి వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంటుంది. మీ పోలీసు సిబ్బందికి ఇంకా ఓపిక ఎక్కడుందంటారా? అదీ కరెక్టే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

Show comments