Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక న్యాయం చెప్పేదెవరయ్యా!

Webdunia
వార్త: భార్యను వేధించిన కేసుకు సంబంధించి, ఆదోని మేజిస్ట్రేట్ వెంకటరమణపై హైకోర్టు ఆదేశాల మేరకుకడప వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణ తెలిపారు.

చెవాకు: మీరూ మనిషేగా. తప్పులు చేయకూడదని మీకు ఏమైనా రూలు ఉందా. అయినా ఉన్నత స్థానంలో ఉన్నామనే విషయాన్ని ఎలా మరచిపోయారు. పెళ్లయి 17 ఏళ్లు అయిన తర్వాత కూడా భార్యను వేధించడమేంటి. పెద్దరికాన్ని కాపాడుకోవాలనే విషయాన్ని ఎలా విస్మరించారు.

ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోకపోవడమంటే మరి ఇదేనేమో. నలుగురికీ న్యాయం చెబుతారనే విశ్వాసంతో మీ ముందు అందరూ చేతులు కట్టుకుని, ప్రార్థిస్తుండగా, మీరేంటి పోలీసులు మీ కోసం వేటాడే పరిస్థితి వరకు తెచ్చుకున్నారు. న్యాయమూర్తులే ఇలా తప్పులు చేస్తుంటే. ఇక సామాన్యుల మాటేమిటి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments