ఇంతకు మించిన భాగ్యం దొరకడం కష్టమే

Webdunia
వార్తః 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకై ఎన్టీఆర్ ప్రారంభించిన రథయాత్రకు సారథిగా వ్యవహరించిన హరికృష్ణ నేడు చంద్రబాబు రథయాత్రకూ సారథిగా వ్యవహరిస్తున్నారు.

చెవాకుః ఎంతైనా బావగారు కదా! వద్దనుకుని ఆనాడు మిమ్మల్ని వదిలేసినా, మళ్లీ కావాలనుకునేగా రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు.

మీకూ ఎలాగూ పార్టీ సారధ్యం నిర్వహించే సత్తా లేదని స్వీయ అనుభవాలతో (అన్న తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ద్వారా) తెలుసుకున్నారు. మీరు రథం నడపడం, బాబు పార్టీ నడపడం ఉభయతారకంగానే ఉంది. మీకు ఇంతకు మించిన భాగ్యం (గత్యంతరం) మరేముంటుంది?
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నం, తొక్కి చంపేసింది (video)

కస్టడీ కేసు: ఆర్ఆర్ఆర్‌‌ను సస్పెండ్ చేయండి.. సునీల్ కుమార్ ఎక్స్‌లో కామెంట్లు

Ranga Reddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అగ్రస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా.. ఎలా?

తెలంగాణ ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడించిన చంద్రబాబు.. ఎలాగంటే?

Baba Vanga: 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారట.. ఏఐతో ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

Show comments