Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంతకీ...తప్పెవరిది?

Webdunia
శుక్రవారం, 26 సెప్టెంబరు 2008 (17:12 IST)
వార్త : ఎరువుల కొరతకు అక్రమనిల్వలే కారణమని ఆరోపణ చేసిన టీడీపీ నేతలు రెండు రోజులుగా కృష్ణా జిల్లాలో తాము జరిపిన తనిఖీల సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 1.23 లక్షల ఎరువుల బస్తాలను కనుగొన్నామని తెలిపారు.

చెవాకు : సెభాష్. ఎట్టకేలకు ఓ మంచి పని చేశారు. రైతుల సమస్యను మీ భుజాలకెత్తుకుని రైతుల కోసం ఎరువుల అక్రమ నిల్వలను పసిగట్టి, బయటపెట్టారు. మీ ఆందోళన ఫలితంగా అధికారులు కూడా వాటిని 48 గంటల్లో ఎరువుల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ తప్పు ఎవరిదంటారు? ఈ అక్రమ నిల్వల ద్వారా తప్పు చేసిన వారు ఎవరనే విషయం తెలుస్తూనే ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఆ అక్రమార్కుల భరతం పట్టే వరకు మీ ఆందోళన కొనసాగించాలిగా.

కేవలం ప్రభుత్వంపై బురదజల్లడం వరకే మా పని అనుకుంటే సరిపోదు. రైతులకు అన్యాయం తలపెట్టిన వారికి తగిన గుణపాఠం నేర్పే వరకు పోరాటాన్ని కొనసాగిస్తేనే దానికి ఓ అర్థం ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తుక్కుగూడలో హిజ్రాలు, డబ్బులు ఇచ్చే దాకా వాహనాలకు అడ్డంగా నిలబడి ఆవిధంగా (video)

రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన బావమరదలు.. ఎందుకంటే?

heart attack: సిక్సర్ కొట్టాడు, గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలి మరణించాడు (video)

Pedda Reddy: అక్రమ ఆస్తుల కేసు... తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

COVID-19: కర్ణాటకలో కోవిడ్ మరణం.. 70 ఏళ్ల రోగి మృతి.. 40 కొత్త కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments