అయితే కార్యకర్తల మాటేమిటి?

Webdunia
వార్తః మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన మీకోసం యాత్ర సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలు అమలయ్యేంతవరకు నిద్రపోనని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వాగ్ధానం చేశారు.

చెవాకుః బాగానే చెప్పారు బాబు గారూ! అయితే పార్టీని నమ్ముకుని శ్రమిస్తున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందిగా. ప్రజలకు మేలు చేయడమంటే కార్యకర్తలకు అన్యాయం చేయడమే కదా! లాభం లేనిదే పార్టీకి సేవ చేసేందుకు ఎవరూ ముందుకు రారు కదా! అందులో మీరిచ్చే హామీలన్నీ పింఛన్లు, ఇళ్లు వంటివే. భారీ ప్రాజెక్టుల వంటివైనా అంతో ఇంతో మేలుంటుంది. మీరూ బాగా ఆలోచించే ఉంటారు. కానీ కార్యకర్తలకు ఎలా న్యాయం చేస్తారో మాకే అర్థం కాలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

కపాలభాతి ప్రాణాపాయం చేయండి... అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి : రాందేవ్ బాబా

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను చంపేశాడు.. మృతదేహాన్ని బైకుపై ఠాణాకు తీసుకెళ్ళాడు..

విమానంలో ప్రయాణికురాలికి గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

Show comments