Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయితే కార్యకర్తల మాటేమిటి?

Webdunia
వార్తః మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన మీకోసం యాత్ర సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలు అమలయ్యేంతవరకు నిద్రపోనని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వాగ్ధానం చేశారు.

చెవాకుః బాగానే చెప్పారు బాబు గారూ! అయితే పార్టీని నమ్ముకుని శ్రమిస్తున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందిగా. ప్రజలకు మేలు చేయడమంటే కార్యకర్తలకు అన్యాయం చేయడమే కదా! లాభం లేనిదే పార్టీకి సేవ చేసేందుకు ఎవరూ ముందుకు రారు కదా! అందులో మీరిచ్చే హామీలన్నీ పింఛన్లు, ఇళ్లు వంటివే. భారీ ప్రాజెక్టుల వంటివైనా అంతో ఇంతో మేలుంటుంది. మీరూ బాగా ఆలోచించే ఉంటారు. కానీ కార్యకర్తలకు ఎలా న్యాయం చేస్తారో మాకే అర్థం కాలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

Show comments