Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంకోసం అభివృద్ధికి బ్రేకులా?

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2008 (15:28 IST)
FileFILE
వార్త : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మంగళవారం సమావేశమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సింగూర్ వివాదం నేపథ్యంలో బెంగాల్‌లో 355సెక్షన్ విధించాలని డిమాండ్ చేశారు.

చెవాకు : మమత గారూ, మీరు ఎపుడు ఎవరితో కలుస్తారో, ఎపుడు విడిపోతారో మీకే తెలియదు. కేవలం కమ్యూనిస్టుల కోటలో పాగా వేయాలనుకునే దిశగా మీరు అడుగులు వేయడం మంచిదే. కానీ దానికోసం రాష్ట్రాభివృద్ధికి వస్తున్న అవకాశాలను తలదన్నడం ఏమంత బాగోలేదు.

టాటా ప్రాజెక్టును వ్యతిరేకించడం ద్వారా స్థానికుల అండతో తాత్కాలిక లాభం చేకూరవచ్చునేమో కానీ పరిశ్రమ వర్గాలు మాత్రం మండి పడుతున్నాయి. స్థానికుల వ్యతిరేకత సైతం ఓట్ల రూపంలో కన్పించగలదా అనే విషయం వేచి చూస్తే కానీ తెలియదు.

పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా వ్యవహరించే కమ్యూనిస్టు ప్రభుత్వం ఇంత పెద్ద ఫ్యాక్టరీని రాష్ట్రంలోకి అనుమతించడమే పెద్ద విషయమైతే, దానిని ఆ రాష్ట్రానికి దూరం చేయడం ద్వారా మీరు కూడా ప్రజాగ్రహానికి గురవ్వాల్సి వస్తుందేమో.

ఇలాంటి ఉద్యమాలకన్నా ఓ స్థిరమైన రాజకీయ వైఖరితో ముందుకు సాగితే ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాన్ని వద్దనుకున్న రోజు మీకూ అవకాశం రావచ్చు. ప్రస్తుతం మీరు అవలంబిస్తున్న రాజకీయ ప్రయోజన ఉద్యమాలతో అందరి ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉండొచ్చేమో.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో నిద్రపోతున్న యువతిని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించిన కండక్టర్ (video)

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే

24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

Show comments