Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే ప్రజలు ఓట్లు వేయడం లేదు కాబోలు... !

Webdunia
బుధవారం, 14 మే 2008 (09:53 IST)
వార్త : రిక్షా కార్మికుడు, పొలంలో పనిచేసే కూలి, సమాజంలో మేధావి వర్గం అంతా ఒకటే అంటున్నారు. లోక్‌సత్తా మంచిదే... దాని విధానాలు మంచివే. కానీ రాక్షస రాజకీయాన్ని లోక్‌సత్తా జయించగలుగుతుందా అని. ఒకరికి తెలియకుండా ఒకరు ఇదే అనుకుంటున్నారు. ఇప్పటికే కోట్లాది ప్రజల గుండెల్లో లోక్‌సత్తా, దాని విధానాలు ఉన్నాయి... లోక్‌సత్తా కన్వీనర్ జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యలు.

చెవాకు : అయ్యా జయప్రకాష్ నారాయణ్ గారు మీరు చెప్పింది నిజమే కాబోలు... మీలాగే ప్రజలు కూడా అనుకోబట్టే మీ పార్టీకి ఓట్లు వేయడం లేదేమో ? కాస్త ఆ విషయాన్ని గమనించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

Show comments