Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే ప్రజలు ఓట్లు వేయడం లేదు కాబోలు... !

Webdunia
బుధవారం, 14 మే 2008 (09:53 IST)
వార్త : రిక్షా కార్మికుడు, పొలంలో పనిచేసే కూలి, సమాజంలో మేధావి వర్గం అంతా ఒకటే అంటున్నారు. లోక్‌సత్తా మంచిదే... దాని విధానాలు మంచివే. కానీ రాక్షస రాజకీయాన్ని లోక్‌సత్తా జయించగలుగుతుందా అని. ఒకరికి తెలియకుండా ఒకరు ఇదే అనుకుంటున్నారు. ఇప్పటికే కోట్లాది ప్రజల గుండెల్లో లోక్‌సత్తా, దాని విధానాలు ఉన్నాయి... లోక్‌సత్తా కన్వీనర్ జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యలు.

చెవాకు : అయ్యా జయప్రకాష్ నారాయణ్ గారు మీరు చెప్పింది నిజమే కాబోలు... మీలాగే ప్రజలు కూడా అనుకోబట్టే మీ పార్టీకి ఓట్లు వేయడం లేదేమో ? కాస్త ఆ విషయాన్ని గమనించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments