Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిలో రంగ హరీ.. "నువ్వుల అరిసెలు" తిందాం రండి..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం నానబెట్టి తయారుచేసిన పిండి.. అరకేజీ
బెల్లం... తీపి కావాల్సినంత
నువ్వులు.. సరిపడా
నెయ్యి... అరకేజీ

తయారీ విధానం :
ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దాంట్లో తగినంత బెల్లంవేసి బాగా సన్నటి మంటపై ముదురుపాకం పట్టుకోవాలి. ప్లేటులో నీల్లు తీసుకుని అందులో కొద్దిగా పాకం వేస్తే, అది దగ్గరగా గట్టిపడి శబ్దం వచ్చినట్లయితే పాకం సిద్ధమైందని అర్థం చేసుకోవాలి.

అలా వచ్చిన పాకంలో కొద్దిగా నెయ్యి, వేయించి శుభ్రంచేసి పెట్టుకున్న నువ్వులు, సరిపడా బియ్యంపిండి వేసి కలపాలి. ఆ మిశ్రమం ఉండ చేసేందుకు వీలుగా వచ్చేంతదాకా బాగా కలపాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.

వాటిని పలుచగా అరిసెల్లాగా వత్తి బాణలిలో కాగుతున్న నెయ్యిలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. వేయించిన వాటిని చిల్లులున్న గరిటెతో బాగా వత్తినట్లయితే నెయ్యి అంతా బయటికి వచ్చేస్తుంది. అలా మొత్తం ఉండలను ఒత్తుకుని నేతిలో వేయించి తీసేస్తే ఘుమఘుమలాడే నువ్వుల అరిసెలు సిద్ధమైనట్లే..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

Show comments