శిథిలమవుతున్న గొగ్గూరు శిల్ప సంపద

Webdunia
శిల్ప కళలకు మన దేశం పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో శిల్ప సౌందర్య రాశులు ఉన్నాయి. కాలక్రమంలో పాలకుల అశ్రద్ధ కారణంగా అవి శిథిలమై భూ గర్భంలో కలిసిపోతున్నాయి. ఎంతో విలువైన సంపద ఇలా కనుమరుగైపోతున్నా నాయకులు పట్టించుకోవడం లేదు. ఇందుకు మరో ఉదాహరణ కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకాలోని గొగ్గూరు శిల్ప సంపద.

ఇక్కడ సుమారు 100కి పైగా దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాల్లో ఆకట్టుకనే శిల్ప సంపద తొణకిసలాడుతుంది. ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన హంపి శిల్ప సౌందర్యాన్ని పోలి ఉంటాయి. అయితే పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అపురూపమైన ఆ శిల్ప సౌందర్యం శిథిలమవుతోంది. మరికొన్ని దేవాలయాలలోని శిల్పాలను స్థానిక ప్రజలు తమ గృహ నిర్మాణాలలో వినియోగించుకుంటున్నారు. కట్టడాలకు తెల్లటి సున్నాన్ని కొట్టి అంద విహీనంగా మారుస్తున్నారు.

ఈ ఆలయాలపై ఎందరో పిహెచ్‌డీలు చేసి డిగ్రీలు సంపాదించారు. కానీ వారు తమ అధ్యయనంలో తెలిపిన వివరాలు మరి ఇంకెంతో కాలం మన కళ్లముందు కనబడే స్థితి లేదు. చారిత్రక నిర్మాణాలు నేడు పశుశాలలుగా మారాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధి అదుర్స్.. క్యూ2లో రాష్ట్రం జీఎస్డీపీలో 11.28 శాతం పెరుగుదల.. చంద్రబాబు

Jagan: జగన్ కడప బిడ్డా లేక కర్ణాటక బిడ్డా: రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి ప్రశ్న

పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్ల ప్రాజెక్టులు.. ప్రతిపాదనలతో సిద్ధం కండి..

తెలంగాణాకు పెట్టుబడుల వరద : రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

Show comments