Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద కోట్లతో మైసూరుకు కొత్త సొగసులు

Webdunia
బృందావనం అనే పేరు వినని వారుండరు. ఈ మాట చెప్పగానే చప్పున జ్ఞాపకమొచ్చేది మైసూరు. అంతేనా ఇంకేమి లేవా అంటే ఉన్నాయి. మహరాజా ప్యాలెస్, దసరా పండుగ దేశ వ్యాప్తంగా ఫేమస్. ఈ నగరం పర్యాటకులకు పెట్టింది... పేరు.

ఇలాంటి నగరం రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులోంచి దాదాపు రూ.50 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయనున్నారు. మిగిలిన రూ.50 కోట్లు వచ్చే యేడాది ఖర్చు చేయనున్నారు.

ఇందులో భాగంగానే వంద ఎకరాలలో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లలో వినియోగించే డ్రైవర్లకు శిక్షణవంటి కార్యక్రమాలు చేపడతారు. రాష్ట్రకేంద్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో రైల్వే డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ ఏడాది రాష్ట్రప్రభుత్వం దాదాపు రూ. 30 కోట్ల విడుదల చేయనున్నది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments