Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద కోట్లతో మైసూరుకు కొత్త సొగసులు

Webdunia
బృందావనం అనే పేరు వినని వారుండరు. ఈ మాట చెప్పగానే చప్పున జ్ఞాపకమొచ్చేది మైసూరు. అంతేనా ఇంకేమి లేవా అంటే ఉన్నాయి. మహరాజా ప్యాలెస్, దసరా పండుగ దేశ వ్యాప్తంగా ఫేమస్. ఈ నగరం పర్యాటకులకు పెట్టింది... పేరు.

ఇలాంటి నగరం రూపురేఖలు మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులోంచి దాదాపు రూ.50 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయనున్నారు. మిగిలిన రూ.50 కోట్లు వచ్చే యేడాది ఖర్చు చేయనున్నారు.

ఇందులో భాగంగానే వంద ఎకరాలలో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లలో వినియోగించే డ్రైవర్లకు శిక్షణవంటి కార్యక్రమాలు చేపడతారు. రాష్ట్రకేంద్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో రైల్వే డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ ఏడాది రాష్ట్రప్రభుత్వం దాదాపు రూ. 30 కోట్ల విడుదల చేయనున్నది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments