Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిస్సూర్ పండుగలో గజరాజుల వైభవం

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2008 (16:54 IST)
WD
గజరాజులు కొలువుదీరి కనువిందు చేసే ఏకైక ప్రదేశం కేరళలోని త్రిస్సూర్ అని చెబితే అతిశయోక్తి కాదు. ఇటీవల కేరళ నూతన సంవత్సరం మేదమ్ సందర్భంగా ఏనుగుల ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది. అత్యంత వైభవంగా పురమ్ పేరన కేరళ ప్రజలు జరుపుకునే ఈ పండుగనాడు ఏనుగులకు అందమైన అలంకరణలు చేశారు.

మలయాళీ నూతన సంవత్సరం మేదమ్ నాడు వడక్కునాధన్ ఆలయం వెలుపల నిర్వహించే పూరమ్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి ఏనుగులను అందంగా అలంకరించి మేళతాళాలతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం తొలి సంధ్య వేళల్లో ప్రారంభమై మరుసటి రోజువరకూ సాగుతుంది.

ప్రతి గ్రూపులోనూ కనీసం పదిహేనుదాకా ఏనుగులు ఉంటాయి. ప్రతి గ్రూపు తమతమ ఏనుగుల ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తారు. మొత్తం మీద అత్యంత వైభవంగా ఈ ఉత్సవం జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్న కేరళ ప్రజలు తమ తమ పండుగలలో ఏనుగుల ప్రదర్శనకు తావు లేకుండా ఎట్టి పరిస్థితిలోనూ నిర్వహించరంటే నమ్మి తీరాల్సిందే మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

Show comments