Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిస్సూర్ పండుగలో గజరాజుల వైభవం

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2008 (16:54 IST)
WD
గజరాజులు కొలువుదీరి కనువిందు చేసే ఏకైక ప్రదేశం కేరళలోని త్రిస్సూర్ అని చెబితే అతిశయోక్తి కాదు. ఇటీవల కేరళ నూతన సంవత్సరం మేదమ్ సందర్భంగా ఏనుగుల ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది. అత్యంత వైభవంగా పురమ్ పేరన కేరళ ప్రజలు జరుపుకునే ఈ పండుగనాడు ఏనుగులకు అందమైన అలంకరణలు చేశారు.

మలయాళీ నూతన సంవత్సరం మేదమ్ నాడు వడక్కునాధన్ ఆలయం వెలుపల నిర్వహించే పూరమ్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి ఏనుగులను అందంగా అలంకరించి మేళతాళాలతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం తొలి సంధ్య వేళల్లో ప్రారంభమై మరుసటి రోజువరకూ సాగుతుంది.

ప్రతి గ్రూపులోనూ కనీసం పదిహేనుదాకా ఏనుగులు ఉంటాయి. ప్రతి గ్రూపు తమతమ ఏనుగుల ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తారు. మొత్తం మీద అత్యంత వైభవంగా ఈ ఉత్సవం జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్న కేరళ ప్రజలు తమ తమ పండుగలలో ఏనుగుల ప్రదర్శనకు తావు లేకుండా ఎట్టి పరిస్థితిలోనూ నిర్వహించరంటే నమ్మి తీరాల్సిందే మరి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments