Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు త్వరపడండి, పద్మావతి అమ్మవారి వరలక్ష్మివ్రతంలో మీరూ పాల్గొనవచ్చు, ఎలా?

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (23:54 IST)
సిరుల తల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగష్టు 20వ తేదీన వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా నిర్వహిందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఈ కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించనున్నారు.
 
ఆగష్టు 20వ తేదీన ఉదయం అమ్మవారి మూలవర్లకు, ఉత్సవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీక్రిష్ణస్వామి ముఖ మండపంలో వరలక్ష్మివ్రతం నిర్వహించనున్నారు. కేవలం టిటిడికి సంబంధించిన భక్తి ఛానల్‌లో మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
 
వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలు కల్పించింది టిటిడి. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లను కూడా విక్రయిస్తోంది. ఈ సేవలో పాల్గొనాలంటే టిటిడి వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. టిక్కెట్లు పొందిన వారికి ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా గృహస్తుల చిరునామాకే టిటిడి పంపించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments