Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు త్వరపడండి, పద్మావతి అమ్మవారి వరలక్ష్మివ్రతంలో మీరూ పాల్గొనవచ్చు, ఎలా?

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (23:54 IST)
సిరుల తల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగష్టు 20వ తేదీన వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా నిర్వహిందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఈ కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించనున్నారు.
 
ఆగష్టు 20వ తేదీన ఉదయం అమ్మవారి మూలవర్లకు, ఉత్సవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీక్రిష్ణస్వామి ముఖ మండపంలో వరలక్ష్మివ్రతం నిర్వహించనున్నారు. కేవలం టిటిడికి సంబంధించిన భక్తి ఛానల్‌లో మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
 
వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలు కల్పించింది టిటిడి. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లను కూడా విక్రయిస్తోంది. ఈ సేవలో పాల్గొనాలంటే టిటిడి వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. టిక్కెట్లు పొందిన వారికి ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా గృహస్తుల చిరునామాకే టిటిడి పంపించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: 01-06-2025 నుంచి 07-06-2025 వరకు మీ వార ఫలితాలు

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

Saturn: ఉత్తరాభద్ర నక్షత్రంలోకి శనీశ్వరుడి పరివర్తనం.. ఈ రాశులకు శుభం

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

తర్వాతి కథనం
Show comments