Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి పుష్కరిణిలో అపశృతి.. మహిళ మృతి.. హుండీ ఆదాయం రూ.2.67కోట్లు

తిరుమల శ్రీవారి పుష్కరిణిలో అపశృతి చోటుచేసుకుంది. పుష్కరిణిలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దాంతో పుష్కరిణిని తాత్కాలికంగా మూసివేశామని, సంప్రోక్షణ అనంతరం భక్తులను పుష్కర స్నానానికి అనుమతించనున్నట్ల

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (10:58 IST)
తిరుమల శ్రీవారి పుష్కరిణిలో అపశృతి చోటుచేసుకుంది. పుష్కరిణిలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దాంతో పుష్కరిణిని తాత్కాలికంగా మూసివేశామని, సంప్రోక్షణ అనంతరం భక్తులను పుష్కర స్నానానికి అనుమతించనున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు పేర్కొన్నారు. కాగా, మృతురాలు తిరుపతికి చెందిన నాగరత్నంగా పోలీసులు గుర్తించారు.
 
ఇదిలా ఉంటే.. నోట్ల రద్దుతో కిటకిటలాడేంత రద్దీ లేనప్పటికీ, తిరుమల శ్రీవారి ఆదాయం రికార్డు స్థాయికి నమోదవుతోంది. ఆదివారం నాడు హుండీ ఆదాయం రూ. 2.67 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం 78,752 మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారని, 30,424 మంది తలనీలాలు సమర్పించారని చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments