Webdunia - Bharat's app for daily news and videos

Install App

11వ శతాబ్దంలోనే ఒంటిమిట్ట ఆలయ నిర్మాణం.. భద్రాద్రి కంటే...

Webdunia
శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (16:20 IST)
ఖమ్మం జిల్లాలో గోదావరీ ఒడ్డున రామదాసు ఆలయాన్ని నిర్మించేందుకు వందల సంవత్సరాలకు ముందే కడప జిల్లాలో ఒంటిమిట్ట రామాలయం పూజలందుకుంటోంది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు అధికారిక శ్రీరామనవమి వేడుకల్ని ఒంటిమిట్టలోనే నిర్వహించాలని నిర్ణయించుకుందని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. 
 
శ్రీరామనవమి రోజున స్వామివారికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మించినట్టు ఆధారాలున్నాయని మాణిక్యాలరావు తెలిపారు. కొత్త రాజధాని ప్రాంతంలో దేవాదాయశాఖ భూములను త్వరలోనే ప్రభుత్వానికి అప్పగిస్తామని, రైతులు తీసుకున్నట్టుగానే పరిహారం తీసుకుంటామని వివరించారు.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments