Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఐపిలు అరగంటలో తిరుమల దర్శనం ఇక కష్టమే, ఎందుకంటే?

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (17:41 IST)
అరగంటలో శ్రీవారి దర్సనం కావాలంటే సుపథం మార్గం నుంచి వెళ్ళాలి. సుపథం అంటే 300 రూపాయల టోకెన్ తీసుకోవాలి. అది కూడా విఐపిలు సిఫారసు చేసే వారికి మాత్రమే ఇస్తుంటారు. ఈ టోకెన్ తీసుకోవడం అంత సులువు కాదు. విఐపికి బాగా తెలియాలి. ఆ విఐపి ఇచ్చిన సిఫారసు లేఖను టిటిడి స్వీకరించాలి.

 
అది కూడా టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి చేతిలో ఉంటుంది. అయితే టిక్కెట్ దొరికిందంటే చాలు దర్సనం చాలా సులువు. ఆలయానికి సమీపంలోని సుపథం నుంచి ఎంటరై అతి సులువుగా స్వామివారిని దర్సించేసుకోవచ్చు. అందుకే చాలామంది ఈ టిక్కెట్లు కోసమే ప్రయత్నం చేస్తుంటారు.

 
భక్తుల మధ్య ఎక్కువ సేపు నిలబడలేని వారు క్యూలైన్లలో నిలబడేందుకు ఇబ్బంది పడేవారికి సుపథం దర్సనం ఒక సువర్ణ అవకాశం. అయితే టిటిడి ఆ దర్శనంలో మార్పు చేసింది. కేవలం టిటిడి ఉద్యోగ కుటుంబీకులకు, పెన్షనర్లకు, మఠ, పీఠాధిపతులు, వారి శిష్యబృందానికి మాత్రమే సుపథం మార్గంలో ప్రవేశాన్ని కల్పించనుంది.

 
మిగిలిన ఎవరికీ ఆ అవకాశం లేదు. సిఫార్సు దర్సనాల అనుమతిని ఆదివారం నుంచి నిలిపివేసింది. ఇక అలాంటి దర్సనం చేసుకోవడం విఐపిలకు కుదరదు. ఒకవేళ 300 రూపాయల టోకెన్ తీసుకున్నా వైకుంఠం -1 నుంచే వారిని అనుమతిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి వారంతా ఫేక్ ముస్లింలు : మేమంతా శ్రీరాముడి వంశస్థులమే... బీజేపీ నేత జమాల్ సిద్ధిఖీ

Asaduddin Owaisi : పాక్‌కు ఉగ్రవాదంతో సంబంధాలు.. FATF గ్రే లిస్టులో తిరిగి చేర్చాలి: అసదుద్ధీన్ ఓవైసీ

Jagan: మహానాడుపై జగన్ ఫైర్: అదొక తెలుగు డ్రామా పార్టీ.. సర్కారు చేసిందేమీ లేదు

ఖతర్నాక్ తెలివితేటలు... అమాయకుడిని చంపి తానే చనిపోయినట్టుగా వివాహిత నాటకం...

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: వేసవి సెలవులు-తిరుమలలో భారీ రద్దీ.. అయినా ఏర్పాట్లతో అదరగొట్టిన టీటీడీ

27-05-2025 దినఫలాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

26-05-2025 సోమవారం దినఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

TTD Temple: హైదరాబాద్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

25-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిడికి గురికావద్దు.. స్థిమితంగా ఉండండి...

తర్వాతి కథనం
Show comments