Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెస్ట్ పరిశుభ్రమైన ప్రాంతంగా తిరుమల... అవార్డు ఇచ్చిన సీఎం చంద్రబాబు

వచ్చే 2018 అక్టోబర్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన దేవాలయం తిరుమల వేంకటేశ్వరస్వా

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (12:48 IST)
వచ్చే 2018 అక్టోబర్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు.  దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన దేవాలయం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయమేనన్నారు. తిరుపతిలోని మహతిలో జరిగిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 
 
బెస్ట్ పరిశుభ్రమైన ఆలయంగా తిరుమల శ్రీవారి ఆలయం నిలువగా ఆ అవార్డును తితిదే అధికారులకు సీఎం అందజేశారు. అలాగే ఏపీలోని తిరుపతి, నరసారావుపేట, విశాఖపట్నం, గుంటూరుజిల్లాలు బెస్ట్ మున్సిపాలిటీలుగా నిలిచాయి. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలలో ఉన్న పరిశుభ్రతపై ప్రధాని నరేంద్ర మోడీనే మెచ్చుకున్నారంటే టిటిడి ఏ స్థాయిలో పనిచేస్తోందో అందరికీ అర్థమై ఉంటుందన్నారు. టిటిడిని ప్రతి ఒక్కరు ఆదర్సంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలోని 110 పట్టణాలు, 1368 గ్రామపంచాయతీలను బహిరంగ మూత్ర విసర్జన రహితమైన ప్రాంతాలుగా చంద్రబాబు ప్రకటించారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments