Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెస్ట్ పరిశుభ్రమైన ప్రాంతంగా తిరుమల... అవార్డు ఇచ్చిన సీఎం చంద్రబాబు

వచ్చే 2018 అక్టోబర్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన దేవాలయం తిరుమల వేంకటేశ్వరస్వా

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (12:48 IST)
వచ్చే 2018 అక్టోబర్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు.  దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన దేవాలయం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయమేనన్నారు. తిరుపతిలోని మహతిలో జరిగిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 
 
బెస్ట్ పరిశుభ్రమైన ఆలయంగా తిరుమల శ్రీవారి ఆలయం నిలువగా ఆ అవార్డును తితిదే అధికారులకు సీఎం అందజేశారు. అలాగే ఏపీలోని తిరుపతి, నరసారావుపేట, విశాఖపట్నం, గుంటూరుజిల్లాలు బెస్ట్ మున్సిపాలిటీలుగా నిలిచాయి. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలలో ఉన్న పరిశుభ్రతపై ప్రధాని నరేంద్ర మోడీనే మెచ్చుకున్నారంటే టిటిడి ఏ స్థాయిలో పనిచేస్తోందో అందరికీ అర్థమై ఉంటుందన్నారు. టిటిడిని ప్రతి ఒక్కరు ఆదర్సంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలోని 110 పట్టణాలు, 1368 గ్రామపంచాయతీలను బహిరంగ మూత్ర విసర్జన రహితమైన ప్రాంతాలుగా చంద్రబాబు ప్రకటించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

తర్వాతి కథనం
Show comments