Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా పుష్కరాల ఎఫెక్ట్ : రెండు గంటల్లో శ్రీవారి దర్శనం...

తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే భక్తులకు లభిస్తోంది. కృష్ణాపుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో రద్దీ తక్కుముఖం పట్టినట్లు తితిదే అధికారులు భావిస్తున్నారు. సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (12:43 IST)
తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే భక్తులకు లభిస్తోంది. కృష్ణాపుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో రద్దీ తక్కుముఖం పట్టినట్లు తితిదే అధికారులు భావిస్తున్నారు. సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా కాలినడక దర్శనం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. 
 
సర్వదర్శనంతో పాటు కాలినడక భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్సనభాగ్యం లభిస్తోంది. కాగా, శుక్రవారం శ్రీవారిని 72,217మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం కోటి 89 లక్షల రూపాయల రాబడి రాగా 40,050 మంది భక్తులు స్వామివారి తలనీలాలను సమర్పించారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments