Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా పుష్కరాల ఎఫెక్ట్ : రెండు గంటల్లో శ్రీవారి దర్శనం...

తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే భక్తులకు లభిస్తోంది. కృష్ణాపుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో రద్దీ తక్కుముఖం పట్టినట్లు తితిదే అధికారులు భావిస్తున్నారు. సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (12:43 IST)
తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే భక్తులకు లభిస్తోంది. కృష్ణాపుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో రద్దీ తక్కుముఖం పట్టినట్లు తితిదే అధికారులు భావిస్తున్నారు. సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా కాలినడక దర్శనం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. 
 
సర్వదర్శనంతో పాటు కాలినడక భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్సనభాగ్యం లభిస్తోంది. కాగా, శుక్రవారం శ్రీవారిని 72,217మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం కోటి 89 లక్షల రూపాయల రాబడి రాగా 40,050 మంది భక్తులు స్వామివారి తలనీలాలను సమర్పించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

అన్నీ చూడండి

లేటెస్ట్

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

తర్వాతి కథనం
Show comments