Webdunia - Bharat's app for daily news and videos

Install App

24వ తేదీ గురువారం 10 గంటలకు శ్రీవారి దర్శన టిక్కెట్లు రిలీజ్

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (07:57 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లను నవంబరు 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఇవన్నీ దివ్యాంగుల కోటా టిక్కెట్లు. వీటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 
 
వయోవృద్ధులు. దివ్యాంగులు, దీర్ఘాలిక వ్యాధులతో బాధపడేవారు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తితిదే తెలిపింది. 
 
కాగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు. దివ్యాంగులు, ఐదేళ్ల లోపు చంటి బిడ్డలతో వచ్చే తల్లిదండ్రులకు తితిదే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. వీరికి ప్రతినెలా రెండు రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తుంది. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments