Webdunia - Bharat's app for daily news and videos

Install App

24వ తేదీ గురువారం 10 గంటలకు శ్రీవారి దర్శన టిక్కెట్లు రిలీజ్

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (07:57 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లను నవంబరు 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఇవన్నీ దివ్యాంగుల కోటా టిక్కెట్లు. వీటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 
 
వయోవృద్ధులు. దివ్యాంగులు, దీర్ఘాలిక వ్యాధులతో బాధపడేవారు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తితిదే తెలిపింది. 
 
కాగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు. దివ్యాంగులు, ఐదేళ్ల లోపు చంటి బిడ్డలతో వచ్చే తల్లిదండ్రులకు తితిదే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. వీరికి ప్రతినెలా రెండు రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్స్ డే సందర్భంగా డ్రైవర్లను గౌరవించడానికి దేశవ్యాప్త కార్యక్రమం ప్రారంభించిన ASRTU

చికెన్ బిర్యానీలో సజీవంగా పురుగులు.. ఛీ.. ఛీ..? (Video)

ఏటికొప్పాక చెక్క బొమ్మలు- ఏపీ శకటానికి మూడవ స్థానం.. పవన్ థ్యాంక్స్

రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు.. కానీ ఆర్జీవీ ఏమన్నారంటే?

మీర్ పేట మాధవి హత్య కేసు: నాకు బెయిల్ వద్దు, లాయర్లు వద్దు అని న్యాయమూర్తి ఎదుట గురుమూర్తి

అన్నీ చూడండి

లేటెస్ట్

27-01-2025 సోమవారం దినఫలితాలు : కొత్త వ్యక్తులతో సంభాషించవద్దు...

26-01-2025 ఆదివారం దినఫలితాలు : ఆప్తుల కలయిక వీలుపడదు...

26-01-2025 నుంచి 01-02-2025 వరకు వార రాశి ఫలాలు...

Abhijit Muhurat: అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి? మధ్యాహ్నం పూట ఇవి చేస్తే?

Shattila Ekadashi 2025: శనివారం షట్తిల ఏకాదశి- పేదలకు అవి చేస్తే.. బంకమట్టి కూడా?

తర్వాతి కథనం
Show comments