Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్ ఎపుడంటే...?

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (10:11 IST)
కలియుగదైవం శ్రీవారి ఆర్జితసేవా జనవరి కోటా టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు అధికారులు వెల్లడించాయి. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. 
 
జనవరి నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవా టిక్కెట్ల ఆన్‌లైన్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుందని వివరించింది. ఆ తర్వాత లక్కీడిప్ ద్వారా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని తితిదే తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

లేటెస్ట్

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

తర్వాతి కథనం
Show comments