నేటి సాయంత్రం 4 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (10:12 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టిక్కెట్లను బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు వెల్లడించారు. మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించిన కోటాకు చెందిన టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తితిదే ఈవీ ధర్మారెడ్డి వెల్లడించారు. 
 
రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 10 వరకు ఆన్‌లైన్ లక్కీడిప్ నిర్వహించనున్నారు. లక్కీ‌డిప్‌లో టిక్కెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన రుసును చెల్లించి టిక్కెట్లుఖరారు చేసుకోవాలని తితిదే సూచించింది. కాగా, తితిదే ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha Son Political Debut: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రోడ్డుపైకి వచ్చిన కవిత కుమారుడు (video)

కింగ్ కోబ్రా కాటుకు గిలగిల కొట్టుకుని చనిపోయిన మృగరాజు (video)

హిందీలో అనర్గళంగా మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు.. కొనియాడిన పీఎం

పబ్‌జీ గొడవా లేకుంటే ప్రేమ వ్యవహారమా..? స్నేహితుడి కాల్చి చంపేశాడు..

Revanth Reddy: రేవంత్ రెడ్డి మంత్రి వర్గం ఓ దండుపాళ్యం గ్యాంగ్.. హరీష్ రావు ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

16-10-2025 గురువారం దినఫలాలు - విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు...

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

15-10-2025 బుధవారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Diwali 2025: దీపావళి ఐదు రోజుల వెలుగుల పండుగ.. ఎలా జరుపుకోవాలి?

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

తర్వాతి కథనం
Show comments