Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి సాయంత్రం 4 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (10:12 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టిక్కెట్లను బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు వెల్లడించారు. మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించిన కోటాకు చెందిన టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తితిదే ఈవీ ధర్మారెడ్డి వెల్లడించారు. 
 
రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 10 వరకు ఆన్‌లైన్ లక్కీడిప్ నిర్వహించనున్నారు. లక్కీ‌డిప్‌లో టిక్కెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన రుసును చెల్లించి టిక్కెట్లుఖరారు చేసుకోవాలని తితిదే సూచించింది. కాగా, తితిదే ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

తర్వాతి కథనం
Show comments