జమ్మూ - వారణాసిలో శ్రీవారి ఆలయాలు

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (14:54 IST)
జమ్మూ, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయించిందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన తిరుమలలో మాట్లాడుతూ, జమ్మూ ప్రభుత్వం ఏడు ప్రాంతాలను ప్రతిపాదించిందన్నారు. నాలుగు ప్రాంతాలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. 
 
ఈ ఏడాదిలోనే జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. ఈ ఆలయం కూడా ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, జనవరిలో స్వామివారిని 22.9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 1.01 కోట్ల లడ్డు ప్రసాదం విక్రయించామన్నారు. జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.94.9 కోట్లు సమకూరినట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేద్దాం.. ఎంపీగా నేను పోటీచేస్తా.. పోయేదేముంది?: జగన్

Chandra Babu New Idea: పట్టణాల్లో పశువుల కోసం హాస్టళ్లు.. చంద్రబాబు

Kavitha: తండ్రి పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఏకైక కుమార్తెను నేనే: కల్వకుంట్ల కవిత

Chandrababu: వ్యర్థాల పన్నుతో పాటు వ్యర్థ రాజకీయ నాయకులను తొలిగిస్తాను.. చంద్రబాబు

ఐఐటీలో మరో మృతి- ఉరేసుకుని పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

రాహుకేతువులు ప్రసన్నత కోసం జపించాల్సిన శ్లోకాలు

100 ఏళ్ల తర్వాత సూర్య గ్రహణంతో కలిసి వస్తున్న పితృపక్షం, ఏం చేయాలి?

సెప్టెంబర్‌ 21న సూర్యగ్రహణం: కన్యారాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు...

Mahalaya Amavasya 2025: రవి అమావాస్య, మహాలయ అమావాస్య.. రెండూ ఒకే రోజు..

80 ఏళ్ల వయస్సైతేనేం.. తిరుమల కొండ మెట్లెక్కి.. శ్రీవారిని దర్శించుకున్న వృద్ధురాలు (video)

తర్వాతి కథనం
Show comments