Webdunia - Bharat's app for daily news and videos

Install App

7న తిరుమల ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. దీనికి కారణం ఎంటో తెలుసా? చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు మూసి వేస్తామని... తిరిగి 8వ తేదీ తెల్లవారుజామున తెరుస్తామని ట

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (12:16 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. దీనికి కారణం ఎంటో తెలుసా? చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు మూసి వేస్తామని... తిరిగి 8వ తేదీ తెల్లవారుజామున తెరుస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు.  
 
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ చంద్రగ్రహణం సందర్భంగా కేవలం ఆలయం మాత్రమే కాకుండా, లడ్డు ప్రసాద కేంద్రాలను, అన్న ప్రసాద సముదాయాన్నికూడా మూసివేస్తున్నామని తెలిపారు. 
 
ఈ సమయంలో క్యూ కాంప్లెక్స్‌లలోకి కూడా భక్తులను వదలమని చెప్పారు. నడకదారి భక్తులకు కేవలం 6 వేల టోకెన్లను మాత్రమే మంజూరు చేస్తామని తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, భక్తులు తమ పర్యటనను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

Bangles: శ్రావణమాసంలో గోరింటాకు, గాజులు ధరిస్తే?

TTD: శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. దర్శనం సమయం సాయంత్రం 5 గంటలకు మార్పు

తర్వాతి కథనం
Show comments