Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్న సన్నిధిలో సిఫారసుకు తావులేదు : జేఈవో శ్రీనివాసరాజు

Webdunia
శనివారం, 13 డిశెంబరు 2014 (17:04 IST)
వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోబోమని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీని పురస్కరించుకుని వైకుంఠ ఏకాదశి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 
 
ఈ ఏర్పాట్లపై ఆయన స్పందిస్తూ శనివారం నుంచి దివ్య దర్శనం టికెట్ల జారీని నిలిపివేసినట్లు తెలిపారు. టికెట్ల కోసం ప్రజాప్రతినిధులు జారీ చేసే సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోలేమన్నారు. వీవీఐపీలకు కూడా పరిమిత సంఖ్యలోనే టికెట్లను జారీ చేస్తున్నట్టు వెల్లడించారు. సాధారణ భక్తులకు అసౌకర్యం కల్పించకూడదన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

Show comments