Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈఓగా అనిల్ కుమార్ బాధ్యతల స్వీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈఓగా బాధ్యతలు చేపట్టారాయన. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న సింఘాల్ కుటుంబ సమేతంగా తి

Webdunia
శనివారం, 6 మే 2017 (12:36 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈఓగా బాధ్యతలు చేపట్టారాయన. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న సింఘాల్ కుటుంబ సమేతంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శిచుకున్నారు. 
 
అనంతరం అలిపిరి పాదాల మండపం నుంచి కాలిబాటన తిరుమలకు వెళ్ళారు. ఈ రోజు ఉదయం స్వామివారిని దర్సించుకున్న తరువాత గత ఈఓ సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు.

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments