జనవరి కోటా సర్వదర్శనం టిక్కెట్లు విడుదల

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:45 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (తితిదే) అధికారులు జనవరి కోటాకు సంబంధించి సర్వదర్శన టిక్కెట్లను సోమవారం విడుదల చేశారు. రోజుకు 10 వేల టిక్కెట్ల చొప్పున విడుదల చేశారు. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున టిక్కెట్లను రిలీజ్ చేశారు. ఈ టిక్కెట్లను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే లక్షలాది టిక్కెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. 
 
కాగా, ఇటీవల విడుదల చేసిన ప్రత్యేక దర్శక టిక్కెట్లను హాట్ కేకుల్లా కేవలం 60 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. ఇపుడు సర్వదర్శన టిక్కెట్లు కూడా ఇదే విధంగా అమ్ముడుపోయాయి. ఇదిలావుంటే, సెలవు రోజైన ఆదివారం 36162 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. వీరిలో తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 16642గా ఉంది. ఇక శ్రీవారి ఆదాయం రూ.3.25 కోట్లుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సౌదీ బస్సు ప్రమాదం.. 45మంది మృతి.. ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక వ్యక్తి

వెస్ట్ బెంగాల్ రాజ్‌భవన్‌లో పేలుడు పదార్థాలు నిల్వ చేశారా?

Rayalaseema: రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్న టీడీపీ.. ధ్వజమెత్తిన వైకాపా

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

తర్వాతి కథనం
Show comments