జనవరి కోటా సర్వదర్శనం టిక్కెట్లు విడుదల

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:45 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (తితిదే) అధికారులు జనవరి కోటాకు సంబంధించి సర్వదర్శన టిక్కెట్లను సోమవారం విడుదల చేశారు. రోజుకు 10 వేల టిక్కెట్ల చొప్పున విడుదల చేశారు. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున టిక్కెట్లను రిలీజ్ చేశారు. ఈ టిక్కెట్లను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే లక్షలాది టిక్కెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. 
 
కాగా, ఇటీవల విడుదల చేసిన ప్రత్యేక దర్శక టిక్కెట్లను హాట్ కేకుల్లా కేవలం 60 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. ఇపుడు సర్వదర్శన టిక్కెట్లు కూడా ఇదే విధంగా అమ్ముడుపోయాయి. ఇదిలావుంటే, సెలవు రోజైన ఆదివారం 36162 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. వీరిలో తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 16642గా ఉంది. ఇక శ్రీవారి ఆదాయం రూ.3.25 కోట్లుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల కోసం అంతా సిద్ధం

నల్లగా ఉందని భర్త... అశుభాలు జరుగుతున్నాయని అత్తామామలు.. ఇంటి నుంచి గెంటేశారు...

Jana Sena: పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఏర్పాటు

విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ - స్కూల్‌కు కంప్యూటర్ల వితరణ

అన్నీ చూడండి

లేటెస్ట్

డిసెంబర్ 13, 2025, శనివారం, కృష్ణపక్ష నవమి: పది రూపాయలు ఖర్చు చేసి.. ఈ దీపాన్ని వెలిగిస్తే..?

Lakshana shastra: మహిళల బొడ్డుతో పాటు ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ వుంటే?

12-12-2025 శుక్రవారం ఫలితాలు - ధనలాభం.. వాహనసౌఖ్యం పొందుతారు...

Double Decker Bus: సింహాచలానికి డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్

Guruvar Vrat: బృహస్పతిని గురువారం పూజిస్తే నవగ్రహ దోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments