శ్రీవారి దర్శనం కోసం భక్తుల సంఖ్యను పెంచనున్న తితిదే

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (15:28 IST)
కలియుగ వైకుంఠదైవంగా భావించే శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కరోనా లాక్డౌన్ వేళ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చిన తితిదే... ప్రస్తుతం ప్రతి రోజూ 10 వేల మందిని ఆలయంలోకి అనుమతిస్తోంది. శుక్రవారం నుంచి మరో 3 వేల మంది భక్తులను అదనంగా అనుమతించాలని తితిదే అధికారులు నిర్ణయించారు. 
 
ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఈ నెల 30వ తేదీ వరకూ ప్రతి నిత్యం మరో 3 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. జులై మొదటి వారం నుంచి దర్శనం సంఖ్యను మరింత పెంచనుంది. దర్శన సమయంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 9గంటలకు ఆలయాన్ని మూసివేస్తుండగా... జులై మాసంలో రాత్రి 11 గంటలకు మూసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బుక్ చేసిన టిక్కెట్ 48 గంటల్లో రద్దు చేస్తే అదనపు చార్జీలు అక్కర్లేదు

వీడియో గేమ్స్ చూడొద్దని మందలించిన తల్లిదండ్రులు.. బాలుడి ఆత్మహత్య

హైదరాబాద్‌లో మహాత్మా గాంధీ విగ్రహ ఖర్చు రూ.5 వేల కోట్లా?

డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో జవాబుదారీతనం పెంచేందుకు నిబంధనలు కఠినతరం : అశ్విని వైష్ణవ్

Godman: ఏడేళ్ల బాలికను ఒడిలో పెట్టుకుని ముద్దు పెట్టాడు.. దొంగ బాబా అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

24-02- 2026 మంగళవారం ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు

23-02-2026 సోమవారం ఫలితాలు : ఖర్చులు అధికం.. పొదుపు ధనం స్వీకరిస్తారు...

22-02-2026 ఆదివారం ఫలితాలు : రోజువారీ ఖర్చులే ఉంటాయి.. చెల్లింపుల్లో జాప్యం తగదు...

22-02-2026 నుంచి 28-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Lunar Eclipse: మార్చి 3వ తేదీన చంద్ర గ్రహణం.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది..

తర్వాతి కథనం
Show comments