Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఉద్యోగులకు క్లాస్ పీకిన ఈవో.. విధుల్లో అలసత్వం వహించకండి

Webdunia
మంగళవారం, 17 మే 2016 (12:13 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది కార్యనిర్వహణాధికారి సాంబశివరావు క్లాస్‌ పీకారు. విధుల్లో అలసత్వం వహించకండని సున్నితంగా మందలించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో సీనియర్‌ అధికారులతో ఈఓ సమావేశమయ్యారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు భద్రత కల్పించడంతో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తిరుపతిలోని తితిదే సముదాయాలు శ్రీనివాసం, విష్ణునివాసంలలో సి.సి.కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
 
కృష్ణా పుష్కరాల్లో నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి, అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. తితిదే అనుబంధ ఆలయాల్లో రోజూ వేదపారాయణం, దివ్యప్రబంధ పారాయణం పఠించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తితిదేకి సంబంధించిన ఎఫ్‌.ఎం రేడియోలో తిరుమల సమాచారాన్ని ఎక్కువసార్లు శ్రోతలకు వినిపించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

లేటెస్ట్

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

తర్వాతి కథనం
Show comments