Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో తితిదే ఇఓ ఆకస్మిక తనిఖీలు

Webdunia
బుధవారం, 30 మార్చి 2016 (10:25 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులు దర్శనం కోసం వేచి ఉండే కంపార్టుమెంట్లతో పాటు తలనీలాలు ఇచ్చే క్యూలైన్లు, డార్మెటరీలను పరిశీలించారు. శ్రీవారి భక్తులకు టిటిడి సిబ్బంది అందించే సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. 
 
గదులు పొందేటప్పుడు టిటిడి సిబ్బంది ఏ విధంగా ప్రవర్తిస్తారో, అలాగే తలనీలాల వద్ద క్షురకులు ఏ విధంగా నడుచుకుంటారోనని భక్తులను స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. కొంతమంది భక్తులు తితిదే సిబ్బంది తమతో సక్రమంగానే నడుచుకుంటున్నారని చెప్పడంతో ఇఓ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. క్యూలైన్లలోని భక్తులతో పాటు గదులు దొరక్కుండా వేచి ఉండే భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని టిటిడి ఇఓ సిబ్బందిని ఆదేశించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

07-08-2025 గురువారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

Shravana Masam: గురుగ్రహ దోషాలను దూరం చేసే శ్రావణ గురువారం పూజ

Sravana Masam: శ్రావణ మాసంలో గురువారం పూట ఎవరిని పూజించాలి?

06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...

05-08- 2025 మంగళవారం ఫలితాలు - ఆకస్మిక ప్రయాణం తలపెడతారు..

Show comments