గంటలోనే శ్రీవారి దర్శనం..

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (11:58 IST)
కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్న దర్శనభాగ్యం శ్రీవారి భక్తులకు గంటలోనే లభిస్తోంది. పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటానికి కారణమని తితిదే భావిస్తోంది. భక్తులు లేకపోవడంతో తిరుమల గిరులు బోసిపోయి కనిపిస్తున్నాయి. క్యూలైన్లతో పాటు కంపార్టుమెంట్ల ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 
 
మంగళవారం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి గంటలోనే దర్శన భాగ్యం లభిస్తోంది. అలాగే కాలినడక భక్తులు ఒక కంపార్టుమెంటులో వేచి ఉండగా వారికి కూడా గంటలోనే దర్శనం పూర్తవుతోంది. సోమవారం శ్రీవారిని 66,692 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.3.48 కోట్ల మేరకు వసూలైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: కవితకు అలా చెక్ పెట్టిన నారా లోకేష్.. ఏంటి సంగతి?

సజ్జనార్ ఐపీఎస్ షేర్ చేసిన ద్విచక్ర వాహన ప్రమాద వీడియో చూస్తే జన్మలో హెల్మెట్ లేకుండా వెళ్లరు

నీ కడుపులో వున్నది నా బిడ్డ కాదు, డీఎన్ఎ టెస్ట్ చేపిస్తా: భర్త వేధింపులకు గర్భిణి ఆత్మహత్య

కొత్తగా పెళ్లైంది.. కొండపైనున్న ఆలయానికి వెళ్లారు.. కోతుల గుంపు.. భయంతో నవవధువు మృతి

రాజ్ ఘాట్ వంతెనపై నుంచి గంగలో దూకేందుకు మహిళ, కాపాడిన యువకుడు, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

Show comments