Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెంకన్నకు పెరుగుతున్న బంగారం నిల్వలు

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2015 (16:20 IST)
తిరుమల వెంకన్న స్వామికి భక్తులు కానుకలు రూపంలో సమర్పించుకునే బంగారు నిల్వలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత ఐదేళ్ళలో ఈ బంగారు నిల్వలు 5350 కేజీలకు చేరుకున్నాయి. వేంకటేశ్వర స్వామికి ప్రతియేటా హుండీ ఆదాయంగా రూ.950 కోట్లు వస్తోంది. అలాగే, బంగారం రూపంలో రూ.250 కోట్లు సమకూరుతోంది. 
 
వాస్తవానికి 2010 సంవత్సరానికి ముందువరకు కూడా శ్రీవారికి భక్తుల సమర్పించిన బంగారు కానుకలను... ముంబైలోని మింట్‌లో కరిగించి... డాలర్లుగా తయారు చేసి విక్రయించేది. ఈ డాలర్ల విక్రయంలో అవకతవకలు చోటుచేసుకోవడంతో వీటిని నిలిపివేసి, బంగారాన్నే బ్యాంకులో డిపాజిట్ చేయడం ప్రారంభించారు. 
 
ఇలా మొదటిసారి 2010 మే 23వ తేదీన 1075 కేజీల బంగారాన్ని టీటీడీ అధికారులు బంయాంకులు డిపాజిట్ చేయగా, 2011లో 1350 కేజీలు ఇలా గత 2010 నుంచి 2014 వరకు మొత్తం 5350 కేజీల బంగారాన్ని బ్యాంకులో టీటీడీ డిపాజిట్ చేసింది. ఈ బంగారానికి కొంత వడ్డీని కూడా టీటీడీ పొందుతోంది. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

Show comments