Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే పాలకమండలి సభ్యుడిగా అరికెల నరసారెడ్డి

Webdunia
ఆదివారం, 29 మే 2016 (13:41 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత అరికెల నరసారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన సాయన్న స్థానంలో నరసారెడ్డి కొనసాగనున్నారు. నరసారెడ్డి గతంలో నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా పనిచేశారు. 
 
తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేతగా కూడా కొనసాగుతున్నారని, అయితే ఈ మధ్యకాలంలో నరసారెడ్డి కూడా టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరుతారన్న వూహాగానాలు వినిపించడంతో ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాలన్న ఆలోచనకు సిఎం చంద్రబాబు వచ్చారు. పాలకమండలిలో ఒక స్థానం ఖాళీ కావడంతో ఆ స్థానంలో నరసారెడ్డిని నియమించారు. సంవత్సరం పాటు పాలకమండలి సభ్యుడిగా నరసారెడ్డి కొనసాగనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments