Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల క్షేత్రంలో దసరా ఉత్సవాలు : నేడు శ్రీవారి గరుడ సేవ

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (09:29 IST)
తిరుమల పుణ్యక్షేత్రంలో దసరా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారు సర్వ భూపాల వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం గరుడ సేవను నిర్వహించనున్నారు. ఈ సేవలు లక్షలాదిగా ప్రజలు తరలిరానుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసినట్టు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గరుడ సేవలో భాగంగా, స్వామివారు గరుడ వాహనంపై నాలుగు తిరుమాడ వీధుల్లో విహించనున్నారు. 
 
ఈ దసరా బ్రహ్మోత్సవాలపై తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, గరుడ సేవను కనులారా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, తితిదే ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అదుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులు చిన్న అసౌకర్యానికి కూడా గురికాకుండా తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్సనం చేసుకుని వెళ్లాలన్నదే తమ అభిమతమని భూమన తెలిపారు. స్వామివారి సేవలో పాల్గొనం అనేది జన్మజన్మల పుణ్యఫలం, అదృష్టమని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

లేటెస్ట్

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

తర్వాతి కథనం
Show comments