Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలనీలాల వేలం పాట.. శ్రీవారికి రూ.2.38 కోట్ల ఆదాయం

తలనీలాల వేలం పాటతో శ్రీవారికి రూ.2.38 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రతినెలా తొలి గురువారం ఈ-వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తుంటారు. గురువారం ఈ-వేలం ద్వారా నాలుగు రకాలకు చెందిన మొత్తం 3,500 కిలోలు తలనీలాలు

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (13:06 IST)
తలనీలాల వేలం పాటతో శ్రీవారికి రూ.2.38 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రతినెలా తొలి గురువారం ఈ-వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తుంటారు. గురువారం ఈ-వేలం ద్వారా నాలుగు రకాలకు చెందిన మొత్తం 3,500 కిలోలు తలనీలాలు అమ్ముడుపోయాయి. అయితే 5వ రకం, తెల్లవెంట్రుకలు పూర్తిగా అమ్ముడు కాలేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
కాగా, ఒకటో రకం వెంట్రుకలు కిలో రూ.22,494 చొప్పున 500 కిలోలు విక్రయించగా రూ.1.12 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో రకం కిలో రూ.17,223 చొప్పున 300 కిలోలు విక్రయించగా రూ.51.67 లక్షలు, మూడో రకం కిలో రూ.2,833 చొప్పున 2,400 కిలోలు విక్రయించగా రూ.69.61 లక్షలు, నాలుగో రకం కిలో రూ.1,195 చొప్పున 300 కిలోలు విక్రయించగా రూ.4.41 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు తితిదే అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

తర్వాతి కథనం
Show comments