Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారి పెరిగిన భక్తుల రద్దీ

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. తమ ఇష్టదైవమైన తిరుమల శ్రీనివాసుడుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (11:37 IST)
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. తమ ఇష్టదైవమైన తిరుమల శ్రీనివాసుడుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి వైకుంఠం వెలుపల కిలోమీటర్ మేర క్యూలైన్లలో బారులు తీరారు.
 
ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. కాగా, స్వామివారిని శనివారం 74,395 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,928 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.94 కోట్లుగా లెక్కగట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

తర్వాతి కథనం
Show comments