Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 7న గరుడ సేవ

అఖిలాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 11వరకు జరిగే ఈ ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మే

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (17:21 IST)
అఖిలాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 11వరకు జరిగే ఈ ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా అక్టోబర్ 3 నుంచి 11 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.
 
ఈ ఉత్సవాల్లో భాగంగా 3న శ్రీవారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అక్టోబర్‌ 7న శ్రీవారికి గరుడవాహన సేవ నిర్వహిస్తామని టీటీడీ ఈవో చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏడు లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతామని ఈవో తెలిపారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments