2024లో తిరుమల వేంకటేశుని హుండీ ఆదాయం రూ. 1365 కోట్లు

ఐవీఆర్
గురువారం, 2 జనవరి 2025 (19:50 IST)
కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి హుండీ ఆదాయం 2024లో రూ. 1365 కోట్లు వచ్చినట్లు తితిదే ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది రికార్డుస్థాయి ఆదాయం అని పేర్కొంది. కానుకల రూపంలో శ్రీవారికి వచ్చిన ఆదాయం ప్రతి ఏటా పెరుగుతున్నట్లు తితిదే చెప్పింది.
 
కాగా 2024 సంవత్సరంలో స్వామి వారిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా 99 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారని వెల్లడించింది. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాన్ని 12.14 కోట్లమంది తీసుకోగా 6.30 కోట్లమందికి అన్నప్రసాదం అందించినట్లు తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

వామ్మో, జనంలోకి తోడేలుకుక్క జాతి వస్తే ప్రమాదం (video)

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

రాజకీయాల నుంచి రిటైర్ కానున్న ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట.. కుమారుడికి పగ్గాలు..

అన్నీ చూడండి

లేటెస్ట్

30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

తర్వాతి కథనం
Show comments