తిరుమలలో పోటెత్తిన భక్తజనం... శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.5 కోట్లు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2016 (23:35 IST)
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. తిరుమలలోని 26 కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఎక్కడ చూసినా జనం. తలనీలాలు ఇచ్చే కళ్యాణకట్ట వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. విఐపిలు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నారు. విఐపిలు కూడా అధికంగా ఉండడంతో టిటిడి వారికి పెద్దపీట వేయడానికి ఎక్కువ శ్రద్ధను కనబరుస్తోంది.
 
సామాన్యభక్తులను ఎప్పటిలాగే గాలికొదిలేసింది. నిన్న శ్రీవారిని 76,931మంది భక్తులు దర్సించుకున్నారు. ఆదివారం ఉదయానికి 26కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్సనం కోసం వేచి ఉండగా వారికి 10గంటలకుపైగా దర్సన సమయం పడుతోంది. కాలినడక భక్తులు 10కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 5గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 51లక్షల రూపాయలు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

లేటెస్ట్

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

Show comments