Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మోస్తారు రద్దీ.. ఐదు గంటల్లోనే శ్రీవారి దర్శనం

Webdunia
సోమవారం, 9 మే 2016 (11:15 IST)
తిరుమలలో మోస్తారు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్న భక్తులకు దర్శనం కాకపోవడంతో కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సోమవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటల్లో శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది.
 
కాగా, కాలినడక భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి దర్శన సమయం 3 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని అతిథి గృహాల గదులు సులభంగానే లభిస్తున్నాయి. మరోవైపు ఆదివారం శ్రీవారిని 81,417 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.7 కోట్ల మేరకు వసూలైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

లేటెస్ట్

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments