Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మోస్తారు రద్దీ.. ఐదు గంటల్లోనే శ్రీవారి దర్శనం

Webdunia
సోమవారం, 9 మే 2016 (11:15 IST)
తిరుమలలో మోస్తారు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్న భక్తులకు దర్శనం కాకపోవడంతో కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సోమవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటల్లో శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది.
 
కాగా, కాలినడక భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి దర్శన సమయం 3 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని అతిథి గృహాల గదులు సులభంగానే లభిస్తున్నాయి. మరోవైపు ఆదివారం శ్రీవారిని 81,417 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.7 కోట్ల మేరకు వసూలైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం వేధింపులు.. రోడ్డెక్కిన బాలికలు

పప్పు రుచిగా లేదని క్యాంటీన్ ఆపరేటర్‌పై దాడి చేసిన శివసేన ఎమ్మెల్యే (video)

కొట్టుకున్న కోడళ్లు... ఆపేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన అత్త

Influencer: టర్కీలో పబ్లిక్ ప్లేసులో చీరకట్టుకున్న మహిళా ఇన్ఫ్లుయెన్సర్ (video)

నాకు దక్కనిది మరెవరికీ దక్కదు : ప్రియురాలి గొంతుకోసి హత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

తర్వాతి కథనం
Show comments