Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్ చేయాలంటూ అలిపిరి వద్ద ఆందోళన

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (22:15 IST)
తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించాలంటూ తిరుపతిలోని అలిపిరి వద్ద రాయలసీమ పోరాట సమితి ఆందోళనకు దిగింది. అమెరికా తరహా దాడులు జరిగితే తప్ప కళ్ళు తెరవరా అంటూ పోరాట సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్న నెలవున్న తిరుమలను ఎందుకు నో ఫ్లైయింగ్‌ జోన్‌ చేయరో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments