రికార్డు స్థాయిలో మే నెలలో 25 లక్షల మంది భక్తుల శ్రీవారి దర్శనం

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (11:47 IST)
వేసవి సెలవులు కావడంతో మే నెలలో తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఒక్క నెలలోనే శ్రీవారిని 25,08,387మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో లభించింది. 79 కోట్ల 69 లక్షల రూపాయలు తితిదేకి లభించింది. 
 
అలాగే 60,50,483 మంది భక్తులు తరిగొండ వెంగమాంబ అన్నదాన సముదాయంలో అన్నప్రసాదాలను స్వీకరించారు. 14,51,968మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 97,24,718మంది భక్తులు లడ్డూలను భక్తులకు తితిదే అందించింది. 18,529మంది శ్రీవారి సేవకులు వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించారు. ప్రతియేటా వేసవి సెలవుల్లో భక్తులు అధికసంఖ్యలో రావడం సహజం. అయితే ఈసారి భక్తుల రద్దీ మరింత పెరిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితుడితో కలిసి స్కూల్‌కు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ అత్యాచారం... బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

ఇరాన్‌కు భయపడిన గల్ఫ్ దేశాలు.. డబ్బులిచ్చి అమెరికాతో యుద్ధమా?

మహారాష్ట్రలో చిరుత పులి కలకలం- రెండు నెలల పసికందును ఎత్తుకెళ్లింది...

భూమ్మీద నూకలు వున్నాయి, భారీ లారీ ఢీకొని బైటపడ్డ యువతీయువకులు... వీడియో

మగబిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక.. ఏం జరిగిందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

26-03-2026 గురువారం ఫలితాలు - పొగడ్తలకు పొంగిపోవద్దు

25-03-2026 బుధవారం ఫలితాలు-దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments