Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.116 కోట్లు

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (18:07 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లోని శ్రీవారి హుండీ ఆదాయం జూన్ నెలలో రూ.100 కోట్లు దాటేసింది. జూన్ నెలలో స్వామి వారిని దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 23 లక్షలుగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే, గత నెలలో 1.06 కోట్ల మేరకు శ్రీవారి లడ్డూలను విక్రయించినట్టు వెల్లడించారు. గత నెలలో స్వామివారి హుండీ ద్వారా రూ.116.14 కోట్ల మేరకు ఆదాయం వచ్చినట్టు తెలిపింది. 
 
మొత్తం 23 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా, 10.8 లక్షల మంది భక్తులు తలనీనాలు సమర్పించారు. 24.38 లక్షల మంది భక్తులు తిరుమల కొండపై అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు టీటీడీ 1.06 కోట్ల లడ్డూలను విక్రయించింది. 
 
కాగా, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేకుండా క్యూ లైన్లలో వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. శనివారం స్వామివారిని 871,71 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,273 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

తర్వాతి కథనం
Show comments