Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీనివాసునికి ఘనంగా జ్యేష్టాభిషేకం

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (12:00 IST)
ఏడు కొండల్లో కొలువైవున్న తిరుమల శ్రీనివాసుని జ్యేష్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ విగ్రహాలైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి కవచాల సందర్భంగా ఈ ఉత్సవాన్ని తితిదే ప్రతి యేటా నిర్వహిస్తోంది. ఏడాది పొడవునా జరుగుతున్న ఉత్సవాలలో శ్రీవారికి వార్షికోత్సవాలు, వారోత్సవాలు, నిత్యోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. 
 
ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు పాడవకుండా యేడాదికి ఒకసారి శ్రీవారు ధరించిన కవచాలు తీసేస్తారు. అనంతరం స్నపన తిరుమంజనం, అభిషేకాలు నిర్వహిస్తారు. రెండవరోజు స్వామివారికి వజ్రకవచం ధరింపజేస్తారు. 
 
మూడవరోజు మళ్ళీ వజ్రకవచం తీసి వేసి స్వర్ణకవచం ధరింపజేయనున్నారు. మళ్ళీ జ్యేష్టాభిషేకం వచ్చేంత వరకు ఈ స్వర్ణకవచంలోనే భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య జ్యేష్టాభిషేకం జరిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

లేటెస్ట్

చెన్నైలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. యోగనరసింహ అవతారంలో?

యాదగిరగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తర్వాతి కథనం
Show comments