Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డ్ స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. వరుసగా 35 మాసాలు వంద కోట్ల మార్క్

సెల్వి
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (11:59 IST)
తిరుపతి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తిరుమల, కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం. ఈ ఆలయానికి, ప్రపంచంలోని వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవారిని భారీ సంఖ్యలో దర్శించుకుంటూ వుంటారు. శ్రీవారి దర్శనం కోసం గంటలు గంటలు వేచి వుంటారు. స్వామి వారి దర్శనం కోసం ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, భక్తుల ఆకలి తీర్చేందుకు ఉచిత భోజనం వంటి వసతులు వున్నాయి. 
 
అలాగే శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ మొక్కులు తీరాక ఆలయంలోని హుండీలో భారీగా కానుకలు, డబ్బు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభం జనవరి నెలలో 20.05 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంకా 106 కోట్ల 17 లక్షల రూపాయలు శ్రీవారికి హుండీ ఆదాయంగా వచ్చింది. ఈ ఆదాయంతో ఆలయ చరిత్రలోనే శ్రీవారి హుండీ కలెక్షన్లతో రికార్డ్ సృష్టించింది. తద్వారా వరుసగా వంద కోట్లకు పైగా హుండీ ఆదాయం సంపాదించిన 35వ మాసంగా జనవరి నిలిచింది. మార్చి 2022 నుంచి వరుసగా వందకోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటుతుందని టీటీడీ వెల్లడించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Draupadi Murmu: కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. టిష్యూ పేపర్ అందించిన భద్రతా సిబ్బంది (video)

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

తర్వాతి కథనం
Show comments