తిరుమల శ్రీవారి దర్శనం 4 గంటల్లోనే....

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (11:17 IST)
తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తులు మెల్లమెల్లగా తిరుమలకు చేరుకుంటున్నారు. సాధారణంగా శుక్రవారం సాయంత్రం నుంచి శని, ఆదివారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటేంది. అదేవిధంగా తిరుమలలో ప్రస్తుతం కూడా కనిపిస్తోంది. 
 
తిరుమల శ్రీవారిని గురువారం 52,397 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.47 కోట్లుగా వచ్చింది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి స్వామి దర్శన సమయం 4 గంటలు పడుతోంది. 
 
అలాగే కాలినడక భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కూడా శ్రీవారి దర్శనం 4 గంటల సమయం పడుతోంది. శనివారం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని తితిదే అధికారులు భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

లేటెస్ట్

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

Show comments