తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2016 (11:36 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం నాలుగు కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉండగా వారికి రెండు గంటలు దర్శన సమయం పడుతోంది. 
 
అలాగే కాలినడక భక్తులు 2 కంపార్టుమెంటులో వేచి ఉండగా వారికి రెండు గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 65,600 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.44 కోట్లుగా వచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

కేతన్ హత్యకు కారణం అతడి బట్టతల? అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట...

వైజాగ్ కలెక్టర్‌గా చిన్నారి ఆర్ణ, సీఎం చంద్రబాబుతో మీటింగ్.. సీఎం ఫిదా.. రీ ట్వీట్... వీడియో వైరల్

ప్రైవేట్ సంస్థల అధిక ఫీజుల భారాన్ని పరిష్కరించాల్సిందే- నారా లోకేష్

నిన్న ఆర్టీసీ బస్సులో జర్నీ... నేడు మారథాన్ రన్.. సీఎం విజయ్ అదుర్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

Show comments