Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ... 15 కంపార్టుల్లో భక్తులు

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (11:30 IST)
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఉంటుంది. అదేవిధంగా ఈ శుక్రవారం కూడా భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నాలుగు రోజులుగా బోసిపోయి కనిపించిన తిరుమల ప్రస్తుతం రద్దీతో కొనసాగుతోంది. 
 
శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 6 గంటలకుపైగా పడుతోంది. కాలినడక భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి దర్శన సమయం 3 గంటలకుపై పడుతోంది. గురువారం శ్రీవారిని 66,658 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.42 కోట్ల మేరకు వసూలైంది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం!!

పట్టపగలు కార్పొరేటర్‌ను కిడ్నాప్ చేసిన వైకాపా నేత... ఏపీలో ఇంకా వైకాపా రూలే?

పిచ్చిమొక్కల మధ్య బయటపడుతున్న సిమెంట్ బస్తాలు... ఎక్కడ?

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalashtami February 2025: ఆవనూనెతో కాలభైరవునికి దీపం.. నలుపు శునకానికి ఇవి ఇస్తే?

20-02-2025 గురువారం దినఫలితాలు- ఆలోచనలు నిలకడగా ఉండవు

చెన్నైలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. యోగనరసింహ అవతారంలో?

యాదగిరగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

తర్వాతి కథనం
Show comments