తిరుమలలో మోస్తరుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2016 (11:56 IST)
కలియుగ వైకుంఠం తిరుమలలో రద్దీ మోస్తరుగా కొనసాగుతోంది. శనివారమైనా సరే భక్తులు తక్కువగానే తిరుమలలో కనిపిస్తున్నారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శనం 4 గంటల సమయం పడుతోంది.
 
అలాగే కాలినడక భక్తులు 4 కంపార్టుమెంట్లో వేచి ఉండగా వారికి 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 66,493 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 22 లక్షల రూపాయలు వసూలైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ బడా గణేష్.. రూ.1 కోటికి పైగా ఖర్చు

మేనమామ వల్ల గర్భం.. ఇంటర్ విద్యార్థిని ఎంత పని చేసిందంటే?

విశాఖలో నవ వధువు ఆత్మహత్య.. కారణం ఏంటి?

జూన్ 26, 2026 శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Show comments