తిరుమల శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్‌.. అర్థగంటలోనే దర్శనభాగ్యం

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (10:46 IST)
తిరుమల శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్‌ కొనసాగుతోంది. పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో రద్దీ తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. దర్శనానికి వెళుతున్న భక్తులు నేరుగా కంపార్టుమెంటులోకి ప్రవేశించి స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో అర్థగంటలోనే స్వామి దర్శన భాగ్యం కలుగుతోంది. 
 
గత రెండు నెలలకు ముందు డైరెక్ట్ లైన్‌ కొనసాగింది. ఆ తర్వాత ఇప్పుడే... సర్వదర్శనంతో పాటు కాలినడకన తిరుమల వెళుతున్న భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకుని భక్తిభావంలో మునిగితేలుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఈ డైరెక్ట్ లైన్‌ కొనసాగుతోంది. సోమవారం శ్రీవారిని 62,721 మంది భక్తులు దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.98 కోట్లుగా ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

కేతన్ హత్యకు కారణం అతడి బట్టతల? అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట...

వైజాగ్ కలెక్టర్‌గా చిన్నారి ఆర్ణ, సీఎం చంద్రబాబుతో మీటింగ్.. సీఎం ఫిదా.. రీ ట్వీట్... వీడియో వైరల్

ప్రైవేట్ సంస్థల అధిక ఫీజుల భారాన్ని పరిష్కరించాల్సిందే- నారా లోకేష్

నిన్న ఆర్టీసీ బస్సులో జర్నీ... నేడు మారథాన్ రన్.. సీఎం విజయ్ అదుర్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

Show comments