Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్రూమ్‌లో పడిన తిరుమల ప్రధాన అర్చకులు... వెన్నెముకకు గాయం

తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కాలు జారి కిందపడ్డారు. అది కూడా బాత్రూమ్‌లో. సోమవారం సాయంత్రం స్నానం చేయడానికి వెళ్ళిన రమణ దీక్షితులు ఒక్కసారిగా బాత్ రూంలోకి పాచి ఉండటంతో జారి కిందపడిపోయారు.

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (15:34 IST)
తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కాలు జారి కిందపడ్డారు. అది కూడా బాత్రూమ్‌లో. సోమవారం సాయంత్రం స్నానం చేయడానికి వెళ్ళిన రమణ దీక్షితులు ఒక్కసారిగా బాత్ రూంలోకి పాచి ఉండటంతో జారి కిందపడిపోయారు. దీంతో ఆయన వెన్నెముకకు గాయమైంది. తిరుమలలో రమణ దీక్షితులు నివాసముంటున్నారు. ఆయనకు గాయమైందే వెంటనే తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. అయితే రమణ దీక్షితులను చెన్నైకు తీసుకెళ్ళమని వైద్యులు సలహా ఇవ్వడంతో చెన్నైకు తీసుకెళ్ళారు.
 
ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రమణదీక్షితులకు చికిత్స పొందుతున్నారు. ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆసుపత్రి వైద్యులు రమణ దీక్షితులకు సూచించారు. దీంతో ఒకటిన్నర నెల పాటు రమణదీక్షితులు తిరుమలలో జరిగే సేవా కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

తర్వాతి కథనం
Show comments